Exclusive

Publication

Byline

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం - కేటీఆర్‌కు సిట్ నోటీసులు

భారతదేశం, జనవరి 22 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలనే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ విచారించగా.తాజాగా కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం... Read More


తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ - రేపటి నుంచే ప్రారంభం, ఆగే స్టేషన్లు ఇవే.

భారతదేశం, జనవరి 22 -- తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు సేవలందించనుంది. 23 జనవరి 2026న దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళలోని తిరువనంత... Read More


ఏపీలో గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ - యాక్షన్ ప్లాన్ పై కసరత్తు, ఉగాది నుంచి అమలు..!

భారతదేశం, జనవరి 21 -- రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. వచ్చే ఉగాది నుంచి ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇదే విషయంపై రాష్ట... Read More


ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి అలర్ట్ - సాఫీగా వెళ్లేందుకు ఈ రూట్స్ ప్లాన్ చేసుకోండి

భారతదేశం, జనవరి 16 -- సంక్రాంతి పండగ పూర్తి కావొస్తొంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి హైదరాబాద్ వైపునకు భారీగా వాహనాలు తరలిరానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ నివారణపై నల్గొండ జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టా... Read More


ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

భారతదేశం, జనవరి 16 -- 2027 నాటికి రెవెన్యూ సమస్య లేకుండా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం నారావారిపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన. ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్... Read More


కోనసీమ చూసొద్దామా...! హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, ఈ నెలలోనే జర్నీ

భారతదేశం, జనవరి 16 -- పచ్చని అందాలకు ఏపీలోని కోనసీమ ఎంతో ఫేమస్.! ఒక్కసారైనా ఇక్కడ గడపాలనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే కోనసీమ అందాలను చూసేందుకు వీలుగా ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకట... Read More


'చంద్రబాబు గారూ... రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు..? వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలు

భారతదేశం, జనవరి 16 -- గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మందా సాల్మన్‌ హత్య ఘటనను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస... Read More


స్పీకర్కు ఇదే చివరి అవకాశం..! ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

భారతదేశం, జనవరి 16 -- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం. కీలక ఆదేశాలిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్... Read More


విజయవాడ - గుంతకల్లు, తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు... తేదీలివిగో

భారతదేశం, జనవరి 15 -- సంక్రాంతి పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. అయితే ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న దక్షిణ మధ్య రైల్వే.... ప్రత్యేక రైళ్లను ప్... Read More


తెలంగాణలో 70.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు - ఈసారి కొత్త రికార్డు.. !

భారతదేశం, జనవరి 14 -- 2025-26 ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి రికార్డు స్థాయిలో 70.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలంగాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కార్యకల... Read More